.

27, జనవరి 2014, సోమవారం

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టిచ్చిన ప్రజాశక్తి విలేకరికి అవార్డు



   ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
   గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ రాంగోపాల్‌, ఎస్‌పి రామకృష్ణ చేతుల మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం 'ప్రజాశక్తి' విలేకరి అరవింద్‌బాబు అవార్డు అందుకున్నారు. గతనెల 16న ఎర్రచందనం తరలిస్తున్న స్మగర్లను అరవింద్‌బాబు ప్రాణాలకు తెగించి పోలీసులకు పట్టిచ్చాడు.read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి