.

27, జనవరి 2014, సోమవారం

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలందరికీ చేరాలని తెలిపారు. పథకాల అమలుపై సామాజిక తనిఖీ తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. దేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అమల్లో ఉందన్నారు. దేశం కోసం పోరాడిన అమరవీరులను, త్యాగధనులను స్మరించుకోవాలని సూచించారు. read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి