- కాంట్రాక్టు కార్మికులందర్నీ రెగ్యులర్ చేయాలి
-50 శాతం ఐఆర్ ప్రకటించాలి
- పరిష్కరించకుంటే 18,19న సమ్మె
-ఆర్టీసి కార్మిక సంఘాల హెచ్చరిక
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఉదయం డ్యూటీ నుంచి జరపతలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఎపిఎస్ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఫ్ు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్, వర్కర్స్ యూనియన్, కాంట్రాక్టు డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనియన్లు సంయుక్తంగా ప్రకటించాయి. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపాయి. ఈ మేరకు ఎపిఎస్ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక red more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి