.

4, జనవరి 2014, శనివారం

ఎఫ్‌డిఐపై మరింత కసరత్తు


-  యూరోపియన్ల ఉత్సాహం 
-  వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్‌శర్మ
   హైదరాబాద్‌ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించడానికి మరిన్ని సరళీకరణలు చేస్తున్నామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. మరికొద్ది వారాల్లోనే ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో వివిధ రంగాల్లో భారీగా ఎఫ్‌డిఐలను ఆకర్షించనున్నామని తెలిపారు. ముఖ్యంగా రక్షణ, టెలికం రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని అన్నారు. రైల్వే, నిర్మాణ రంగాల్లో ఎఫ్‌డిఐ అనుమతికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. దీనికి see more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి