.

9, జనవరి 2014, గురువారం

నేటి మొదటి డ్యూటీ నుండే సమ్మె


  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 గురువారం నుండి నిర్వహించాల్సిన సమ్మెను శుక్రవారం ఉదయం మొదటి డ్యూటీ నుండి నిర్వహించేందుకు ఆర్టీసిలోని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గురువారం సంస్థ బోర్డు మీటింగ్‌ను నిర్వ హిస్తామంటూ యాజమాన్యం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. గురువారం బోర్డు మీటింగ్‌ జరిగినా, జరక్కపోయినా శుక్రవారం నుండి సమ్మెలోకి వెళతామని పేర్కొంటూ ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌, బిఎ మ్‌ఎస్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, కార్మిక పరి షత్‌, వర్కర్స్‌ యూనియన్‌, సిడిసియు సంయుక్తంగా తెలిపాయి. red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి