-ప్రధానిగా ప్రకటించొద్దు
- దిగ్విజయ్ కొత్త పల్లవి
- ప్రియాంక రాక ప్రభావం!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతోందా? అంటే అవుననే చెప్పాలి. నిన్నటిదాకా రాహుల్ భజన చేసిన వారు నేడు స్వరం మారుస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవద్దాన్నారు. భోపాల్లో విలేకరులతో దిగ్విజరు మాట్లాడుతూ 'ఎన్నికలకు ముందుగా ప్రధాని అభ్యర్ధిని ప్రకటించడం కాంగ్రెస్ సాంప్రదాయం కాదు గనుక ఇప్పుడు red more.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి