హైదరాబాద్ : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి గిరిజన, భిన్న (భాషా) సంస్కృతుల యువజనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖాన్ లాంఛనగా ప్రారంభించారు. వివిధ సంస్కృతులకు దర్పణం పడుతూ గిరిజన యువతీ, యువకులు ..read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి