.

20, జనవరి 2014, సోమవారం

2014 పల్స్‌ పోలియో ప్రారంభం



    న్యూఢిల్లీ : ఈ ఏటి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆరుగురు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్‌నబీ ఆజాద్‌, సహాయమంత్రి సంతోష్‌ చౌదరి తదితరులు ఇందులో పాల్గొన్నారు. read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి