- చేతులెత్తేసిన ముఖ్యమంత్రి
-వైసీపీ, టిడిపిలకు వేడుకోలు
-చర్చకోసం అభ్యర్థన
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన తాజా సమావేశంలో దానికి భిన్నంగా 'మా కాంగ్రెస్ పార్టీ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సమైక్యం కోరుకుంటే తప్పనిసరిగా చర్చలో పాల్గొనాలని కోరారు. చర్చ జరిగితేనే విభజన ఆగుతుందని, జరగకపోతే బిల్లుకు అనుకూలంగా పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శాసనసభకు బిల్లు వచ్చిన నేపధ్యంలో చర్చించి, అభిప్రాయాలను తెలపాల్సిన బాధ్యత పార్టీలపై ఉందని అన్నారు. 'మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ... రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది' అన్న ఆయన టిడిపి, వైఎస్ఆర్సిపిలు రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీలని red more.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి