.

9, జనవరి 2014, గురువారం

అధిక ధరలపై నిరసనోద్యమం


   -జనవరి 15 నుంచి 31వరకు

   - ప్రజలకు వామపక్షాల పిలుపు
    ఇండియా న్యూస్‌నెట్‌వర్క్‌ - న్యూఢిల్లీ
     దేశంలో అన్ని తరగతుల ప్రజలపై పెనుభారం మోపుతున్న ధరల పెరుగుదలపై వామపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇక్కడ సమావేశమైన సిపిఎం, సిపిఐ, ఎఐఎఫ్‌బి, ఆర్‌సిపి నేతలు నిర్ణయించారు. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 15వ తేదీ నుంచి 31 వరకు నిరసనోద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి