.

10, జనవరి 2014, శుక్రవారం

మాటల తూటాలు.. పోటాపోటీ కేకలు


    రాష్ట్ర శాసనసభలో కీలకఘట్టానికి తెరలేచింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013పై బుధవారం నాడు సాంకేతికంగా ప్రారంభమైన చర్చ గురువారం నాడు కొనసాగింది. ఉదయం కొద్దిసేపు వాయిదాల పర్వం చోటుచేసుకున్నప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి సభ్యుల సస్పెన్షన్‌ తరువాత మద్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ప్రారంభమైన చర్చ సాయంత్రం 4.45 గంటల వరకు సాగింది. చర్చలో కాంగ్రెస్‌ పార్టీ నుండి ఇద్దరు, తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరు పాల్గొన్నారు. బుధవారం నాడే చర్చను ప్రారంభించిన తెలుగుభాష సాంస్కృతికశాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ గురువారం చర్చను కొనసాగించారు. దాదాపు రెండు గంటలపాటు మాట్లాడిన ఆయన   red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి