- ప్రధాని మన్మోహన్సింగ్
ముంబయి : మౌలిక వసతుల రంగంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని ప్రధానమంతి మన్మోహన్సింగ్ అన్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని, ప్రభుత్వం ఒక్కటే వీటిని పూర్తి చేయలేదని, ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో జివికె గ్రూపు అభివృద్ధి చేసిన టి2 టర్మినల్ను శుక్రవారం ప్రధాని లాంచనంగా ప్రారంభించారు. రూ.9,800 కోట్ల పెట్టుబడితో దీన్ని రూపొందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల లోటును అధిగమించడానికి ప్రయివేటుతో కలిసి సంయుక్తంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మౌలిక red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి