- ఎమ్మెల్యేలు, ఎంపీలపై కాంగ్రెస్ ఫిర్యాదు
-ఎఐసిసి పరిశీలకులకు వినతుల వెల్లువ
- తెలంగాణాలో కొత్తవారికి ఇవ్వాలని ఒత్తిడి
- 2014 ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు
- క్షేత్రస్థాయిలో ఎఐసిసి పరిశీలకుల సర్వే
-17లోగా రాహుల్కు మొదటి విడత నివేదిక
-అసెంబ్లీవైపు ఎంపీల చూపు
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అటు లోక్సభకు, ఇటు అసెంబ్లీకి ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయించాలన్న దానిపై ఎఐసిసి కసరత్తు ప్రారంభించింది. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగానే కొన్ని ప్రాంతాల్లో red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి