.

12, జనవరి 2014, ఆదివారం

'ఆప్‌'లో విలీనం దిశగా లోక్‌సత్తా ?


    -కేజ్రీవాల్‌తో జెపి భేటీ
    ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
    ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లో విలీనం దిశగా లోక్‌సత్తా అడుగులు వేస్తోంది. ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ శనివారమిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలీనంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం కేజ్రీవాల్‌, జెపి చేసిన వ్యాఖ్యలు కూడా విలీనం ప్రతిపాదనకు బలం చేకూర్చాయి. దేశంలో తాము ఏ పార్టీతోనూ పెట్టుకోబోమని జెపితో భేటీ అనంతరం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. లోక్‌సత్తాను ఆప్‌లో విలీనం చేసుకునే అవకాశముందా అన్న ప్రశ్నకు ' ఈ విషయాన్ని జెపినే అడగండి ' అని కేజ్రీవాల్‌ సమాధానమిచ్చారు. ఏదో ఒక రూపంలో ఆప్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు భేటీ అనంతరం జెపి   red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి