- 23 తరువాత ఎప్పుడైనా ప్రకటన
-తెలుపు, లేత ఆకుపచ్చ జెండా
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
2014 సాధారణ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో మరో నూతన పార్టీ ఆవిర్భావం కానుంది. అసెంబ్లీలో రాష్ట్ర పున:వ్యవస్థీకరణ బిల్లు-2013 చర్చ ఈనెల 23న ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే దీనికోసం చాపకింద నీరులా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పార్టీకి అవసరమైన జెండా రూపకల్పనలోనూ నాయకులు నిమగమయ్యారు. పైన లేత ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, దిగువభాగంలో లేత ఆకుపచ్చ రంగు మధ్యలో బ్రౌన్ కలర్తో ఆంధ్రప్రదేశ్ బొమ్మను పెట్టి జెండాను red more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి