.

10, జనవరి 2014, శుక్రవారం

కనీస వేతనాలు అడిగితే అరెస్టులు


   -ఉద్రిక్తంగా విఆర్‌ఏల చలో హైదరాబాద్‌

    ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
   తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏ లు చేపట్టిన ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కనీస వేతనం, డిఎ పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్దసంఖ్యలో తరలివచ్చిన విఆర్‌ఏలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పదే పదే ఇచ్చిన హామీల మేరకు తక్షణమే జిఓ విడుదల చేయాలని డిమాండ్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేశారు. లారీల్లో ఎక్కించి బలవంతంగా తరలించారు. విఆర్‌ఎలకు మద్దతు పలికిన వారికి మద్దతు పలికిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబు, కార్యదర్శులు భూపాల్‌, పాలడుగు భాస్కర్‌, గ్రామరెవెన్యూ సహాయ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పెద్దన్న, వంగూరు రాములును కూడా పోలీసులు అరెస్టు  red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి