.

10, జనవరి 2014, శుక్రవారం

విద్యార్థులపై పోలీసుల వీరంగం..!


   -రక్తసిక్తమైన తిరువనంతపురం
    ప్రజాశక్తి ప్రతినిధి, తిరువనంతపురం
  పలు విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించటం ద్వారా విద్యావ్యాపారానికి యుడిఎఫ్‌ సర్కారు తెరతీయటాన్ని నిరసించిన విద్యార్ధులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. రాజధానిలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీలు, వాటర్‌ కేనన్‌లతో విరుచుకు పడి వారిని యూనివర్శిటీ కాలేజ్‌ ఆవరణ వరకూ తరిమికొట్టటమే కాక అక్కడ వారిపై గ్రెనేడ్‌లను విసిరారు.
దీనితో కొంతమంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులు నిరసనప్రదర్శన ప్రారంభించిన లెజిస్లేచర్‌ కాంప్లెక్స్‌ సమీప ప్రాంతం నుండి వారిని తరిమికొట్టటంతో వారు యూనివర్శిటీ  red ore....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి