'
- కార్పొరేట్లకు సేవ
- మతముద్రను కప్పి పుచ్చుకునేందుకు సామాజిక నేపథ్యం
లక్నో: చాయ్ వాలా పేరిట సానుభూతి పొందాలని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చూస్తున్నారని, ఇది ప్రజలను వంచించడమేనని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తీవ్రంగా విమర్శించారు. లక్నోలో మతతత్వంపై సెమినార్లో ఆమె ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్లో పోలీస్ వేధింపులు లేకుండా ఒక్క టీ విక్రయదారుడికీ లైసెన్స్ మంజూరు చేసిన ఉదాహరణ .read more
- మతముద్రను కప్పి పుచ్చుకునేందుకు సామాజిక నేపథ్యం
లక్నో: చాయ్ వాలా పేరిట సానుభూతి పొందాలని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చూస్తున్నారని, ఇది ప్రజలను వంచించడమేనని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తీవ్రంగా విమర్శించారు. లక్నోలో మతతత్వంపై సెమినార్లో ఆమె ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్లో పోలీస్ వేధింపులు లేకుండా ఒక్క టీ విక్రయదారుడికీ లైసెన్స్ మంజూరు చేసిన ఉదాహరణ .read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి