.

20, జనవరి 2014, సోమవారం

భత్కల్‌ విడుదలకు కుట్ర!



- కేజ్రీవాల్‌ అపహరణకు ఐఎం ప్లాన్‌ 
- నిఘా సంస్థల హెచ్చరిక 
- విమానాశ్రయాల్లో హై అలర్ట్‌ 
ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన యాసీన్‌ భత్కల్‌ విడుదల కోసం ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ భారీ కుట్రకు వ్యూహం రచించినట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను కిడ్నాప్‌ చేసి, భత్కల్‌ విడుదలకు డిమాండ్‌ చేయాలని ఐఎం వ్యూహం పన్నినట్లు తెలిపాయి. దీంతో పాటు భత్కల్‌నే నేరుగా విడిపించుకునివెళ్లేందుకు కూడా మరో వ్యూహం పన్నినట్లు ఆ వర్గాలు తెలిపాయి. read more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి