.

31, జనవరి 2014, శుక్రవారం

పరువు కోసం...



-   ఆఖరి వన్డే నెగ్గాలని టీమిండియా తాపత్రయం 
-    క్లిష్ట పరిస్థితుల్లో ధోని సేన అ ఆధిక్యంపై కివీస్‌ కన్ను 
-    భారత్‌, కివీస్‌ ఐదో వన్డే నేడే 
-    ఉ. 6.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం..
     వెల్లింగ్టన్‌ :  వన్డేల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌గా కివీస్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ఆటతీరుతో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ధోనిసేన కనీసం ఆఖరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్‌ అనంతరం కీలక టెస్ట్‌ సిరీస్‌ ఆడనుండటం కారణంగా ఐదో వన్డే .see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి