- ఆఖరి వన్డే నెగ్గాలని టీమిండియా తాపత్రయం
- క్లిష్ట పరిస్థితుల్లో ధోని సేన అ ఆధిక్యంపై కివీస్ కన్ను
- భారత్, కివీస్ ఐదో వన్డే నేడే
- ఉ. 6.30 గంటలకు సోనీ సిక్స్లో ప్రత్యక్షప్రసారం..
వెల్లింగ్టన్ : వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్గా కివీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పేలవ ఆటతీరుతో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 3-0తో ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన ధోనిసేన కనీసం ఆఖరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్ అనంతరం కీలక టెస్ట్ సిరీస్ ఆడనుండటం కారణంగా ఐదో వన్డే .see more.
- క్లిష్ట పరిస్థితుల్లో ధోని సేన అ ఆధిక్యంపై కివీస్ కన్ను
- భారత్, కివీస్ ఐదో వన్డే నేడే
- ఉ. 6.30 గంటలకు సోనీ సిక్స్లో ప్రత్యక్షప్రసారం..
వెల్లింగ్టన్ : వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్గా కివీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పేలవ ఆటతీరుతో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 3-0తో ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన ధోనిసేన కనీసం ఆఖరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్ అనంతరం కీలక టెస్ట్ సిరీస్ ఆడనుండటం కారణంగా ఐదో వన్డే .see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి