- కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా
ప్రజాశక్తి-వరంగల్ ప్రతినిధి
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హమాలీ కార్మికులు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తొలుత ఏకశిలా పార్కు నుండి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి హమాలీలు పెద్దసంఖ్యలో తరలొచ్చారు. ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు 50 కిలోల బరువును అమలు చేయాలని 2011లో సర్క్యులర్ వచ్చినా నేటికీ అమలు కాకపోవడం శోచనీయమన్నారు. 70 నుండి 100 కిలోల బరువులు మోయడం వల్ల కార్మికుల అనారోగ్యం బారిన red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి