- ఉరిశిక్ష విధించాలంటున్న మహిళా సంఘాలు
- చట్టాలు మార్చాలంటున్న పోలీసులు
- శిక్షల నుంచి తప్పించుకుంటున్న దోషులు
ప్రజాశక్తి-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోతోంది. వయస్సుతో సంబంధం లేదు, వాయివరుసలు మరిచిపోతున్నారు, మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు ఎప్పుడు కాటేద్దామా అంటూ సొంగకార్చుకుంటూ ఎదురు చూస్తున్న మానవ మృగాలకు హద్దూ అదుపులేకుండా పోతోంది. పోలీసు శిక్షా స్మృతిలో కఠినమైన చట్టాలు లేకపోవడంతో చాలా మంది కామాంధులు శిక్షల నుంచి తప్పించుకుంటుండగా మరి కొన్ని కేసులు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు చట్టాలు నీరుగారిపోతున్నాయి. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీయర్ కిడ్నాప్, అత్యాచార ఘటన మొదలుకుని తాజాగా నల్గొండ జిల్లా పెద్దవూరred more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి