- టోన్సా ప్లాంట్ ఔషధాలపై నిషేధం
- అమెరికా నిర్ణయం అ షేర్ 19% పతనం
న్యూఢిల్లీ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ రాన్బాక్సీకి అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్లోని ఆ కంపెనీ టోన్సా ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడీయేంట్స్ (ఎపిఐ) ముడి సరుకుల దిగుమతులపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) గురువారం నిషేధం ప్రకటించింది. ఈ ప్రకటనతో బిఎస్ఇలో రాన్బాక్సీ షేర్ విలువ ఏకంగా 19.33 శాతం పతనమై రూ.336.50కు దిగజారింది.
ఎఫ్డిఎ నిబంధనలకు విరుద్దంగా ఆ కంపెనీ ఇంజక్షన్లు కొన్ని ఇతర ఉత్పత్తులు 2012 జనవరిలో తమ మార్కెట్లోకి విడుదలయ్యాయని అమెరికా ఎఫ్డిఎ ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ ఎపిఎ ఉత్పత్తుల సరఫరాను నిషేదిస్తున్నట్లు తెలిపింది.read more
- అమెరికా నిర్ణయం అ షేర్ 19% పతనం
న్యూఢిల్లీ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ రాన్బాక్సీకి అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్లోని ఆ కంపెనీ టోన్సా ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడీయేంట్స్ (ఎపిఐ) ముడి సరుకుల దిగుమతులపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) గురువారం నిషేధం ప్రకటించింది. ఈ ప్రకటనతో బిఎస్ఇలో రాన్బాక్సీ షేర్ విలువ ఏకంగా 19.33 శాతం పతనమై రూ.336.50కు దిగజారింది.
ఎఫ్డిఎ నిబంధనలకు విరుద్దంగా ఆ కంపెనీ ఇంజక్షన్లు కొన్ని ఇతర ఉత్పత్తులు 2012 జనవరిలో తమ మార్కెట్లోకి విడుదలయ్యాయని అమెరికా ఎఫ్డిఎ ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ ఎపిఎ ఉత్పత్తుల సరఫరాను నిషేదిస్తున్నట్లు తెలిపింది.read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి