.

30, డిసెంబర్ 2013, సోమవారం

మింగేసే అనకొండలు

 - సమన్వయం జరిగే వరకూ అడ్డుకుంటా
 - అధికారంలోకొస్తే అక్రమాస్తుల్ని వెలికితీస్తాం
 - తిరుపతి 'ప్రజా గర్జన'లో చంద్రబాబు
 ప్రజాశక్తి - తిరుపతి ప్రతినిధి
 అవినీతి రహిత భారత నిర్మాణానికి చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకూ పోరాడుతానని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశ రాజకీయాల్లో టిడిపి కీలకంగా వ్యవహరించబోతోందని చెప్పారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో టిడిపి ప్రజాగర్జన పేరుతో ఎన్నికల శంఖారావాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లాంటి ఆనకొండలను ఆదరిస్తే దేశాన్ని మింగేస్తాయని పేర్కొన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలంటే ప్రతి read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి