- నేడు ఇల్లిల్లూ తిరిగి అడుక్కుంటున్న వైనం
గ్రామానికి సర్పంచి కాగానే దళిత వెంకటయ్య బాధ్యతగా అభివృద్ధి చేయాలని కలలు గన్నాడు. శక్తి వంచన లేకుండా పని చేశారు. రెండోసారి రిజర్వేషన్ కాకపోయినా పోటీపడి గెలిచాడు. ఇల్లు, భూమి అమ్మి ఖర్చు చేశాడు. ఆ తరువాత నిధులు వస్తే మరింత అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఇళ్లు భూమి అమ్మి ఖర్చు చేశాక రావల్సిన నిధులు రాకుండా పెత్తందారులు కుట్ర పన్నారు. అభివృద్ధికి అడ్డుకట్ట వేయక పోతే ఓ దళితుడు గ్రామానికి మేలు చేశాడనే పేరు రాకూడదనుకున్నారు. జనరల్ సీటుకు పోటీపడి రెండోసారి గెలవడం పట్ల వివక్షతోపాటు అక్కసు తోడయింది. దళితుడికి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. నిధులు మంజూరు కాకుండా అడ్డుపడ్డారు.read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి