న్యూఢిల్లీ: భూకంపాల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు వీలుగా భూకంపాలను తట్టుకునే విధంగా ఎనిమిది వేల గృహాలను నిర్మించేందుకు రు.391 కోట్ల అంచనా వ్యయంతో సిక్కిం ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టింది. భూకంప బాధిత గృహాల పునర్నిర్మాణం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 7,972 ఇళ్లను నిర్మించనున్నారు. 2011 సెప్టెంబర్లో సంభవించిన భూకంపంలో 70 మంది ప్రాణాలు కోల్పోగా భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతంలో ఈ భూకంపాలను తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి read more
30, డిసెంబర్ 2013, సోమవారం
భూకంపాలు తట్టుకునే ఇళ్లు..!
న్యూఢిల్లీ: భూకంపాల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు వీలుగా భూకంపాలను తట్టుకునే విధంగా ఎనిమిది వేల గృహాలను నిర్మించేందుకు రు.391 కోట్ల అంచనా వ్యయంతో సిక్కిం ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టింది. భూకంప బాధిత గృహాల పునర్నిర్మాణం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 7,972 ఇళ్లను నిర్మించనున్నారు. 2011 సెప్టెంబర్లో సంభవించిన భూకంపంలో 70 మంది ప్రాణాలు కోల్పోగా భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతంలో ఈ భూకంపాలను తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి read more
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి