.

30, డిసెంబర్ 2013, సోమవారం

అది శూన్యహస్తం

 - కాంగ్రెస్‌ ముంచేసింది... తడిగుడ్డతో గొంతు కోసింది
-పార్టీలో భవిష్యత్‌ లేదు
- బిల్లుపై చర్చిద్దాం.. అడ్డుకుందాం
- రాష్ట్రపతి సుప్రీంకు నివేదిస్తారు
- మీట్‌ ది ప్రెస్‌లో  'అవిశ్వాస' ఎంపీలు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 శాసనసభలో చర్చించడం ద్వారానే రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవడం సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపా దించిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం (ఎపిజెఎఫ్‌) ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, హర్ష కుమార్‌ పాల్గొన్నారు. శాసనసభకు రాష్ట్ర విభజన బిల్లు వచ్చిన నేపధ్యంలో అనుసరించే వ్యూహంతో పాటు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం తమతో అసలు చర్చించలేదని చెప్పారు. విభజనపై మీడియాలో వస్తున్న వార్తలను ఊహాగానాలుగానే భావించామని,read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి