.

19, డిసెంబర్ 2013, గురువారం

ఇక అవినీతిపై లోకాస్త్రం


  -లోక్‌పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. మంగళవారం కొన్ని సవరణలతో రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదిం చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌ వాది పార్టీ, శివసేన కార్యకర్తలు వాకౌట్‌ చేయగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో సహా అన్ని పార్టీల సభ్యులు బిల్లును గట్టిగా సమర్ధించారు. లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. అంతకు ముందు బిల్లుపై జరిగిన see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి