.

18, డిసెంబర్ 2013, బుధవారం

రసవత్తరంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు


ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (ఖమ్మం)
ఖమ్మంలోని సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతున్న అండర్‌-19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు రెండోరోజు రసవత్తరంగా సాగాయి. బాలుర విభాగంలో 20 జిల్లా జట్లు, బాలికల నుండి 15 జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం నాటి లీగ్‌ పోటీల్లో బాలికల విభాగం నుండి రంగారెడ్డి, విజయనగరం, హైదరాబాద్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌, కృష్ణా, ప్రకాశం, బాలుర విభాగం నుండి కరీంనగర్‌, ఖమ్మం, విజయనగరం see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి