ప్రజాశక్తి-కలెక్టరేట్ (ఖమ్మం)
ఖమ్మంలోని సర్థార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు రెండోరోజు రసవత్తరంగా సాగాయి. బాలుర విభాగంలో 20 జిల్లా జట్లు, బాలికల నుండి 15 జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం నాటి లీగ్ పోటీల్లో బాలికల విభాగం నుండి రంగారెడ్డి, విజయనగరం, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, ప్రకాశం, బాలుర విభాగం నుండి కరీంనగర్, ఖమ్మం, విజయనగరం see more
ఖమ్మంలోని సర్థార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు రెండోరోజు రసవత్తరంగా సాగాయి. బాలుర విభాగంలో 20 జిల్లా జట్లు, బాలికల నుండి 15 జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం నాటి లీగ్ పోటీల్లో బాలికల విభాగం నుండి రంగారెడ్డి, విజయనగరం, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, ప్రకాశం, బాలుర విభాగం నుండి కరీంనగర్, ఖమ్మం, విజయనగరం see more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి