-తృణమూల్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
-ప్రజాతంత్ర శక్తులు స్పందించాలి : ప్రకాశ్ కరత్
- ఢిల్లీలో బెంగాల్ వామపక్ష కూటమి ధర్నా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
బెంగాల్ తృణమూల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థనే హత్య చేస్తోందని రాష్ట్ర వామపక్ష కూటమి విమర్శించింది. రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులతో పాటు ప్రజస్వామిక వ్యవస్థలనూ మమతా బెనర్జీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర వామపక్ష కూటమి ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడి జంతర్మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. లెఫ్ట్ఫ్రంట్ ఛైర్మన్ బిమన్బసుతో పాటు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్బ్లాక్, ఆర్ఎస్పికి చెందిన రాష్ట్ర నేతలు, నాలుగుsee more
-ప్రజాతంత్ర శక్తులు స్పందించాలి : ప్రకాశ్ కరత్
- ఢిల్లీలో బెంగాల్ వామపక్ష కూటమి ధర్నా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
బెంగాల్ తృణమూల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థనే హత్య చేస్తోందని రాష్ట్ర వామపక్ష కూటమి విమర్శించింది. రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులతో పాటు ప్రజస్వామిక వ్యవస్థలనూ మమతా బెనర్జీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర వామపక్ష కూటమి ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడి జంతర్మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. లెఫ్ట్ఫ్రంట్ ఛైర్మన్ బిమన్బసుతో పాటు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్బ్లాక్, ఆర్ఎస్పికి చెందిన రాష్ట్ర నేతలు, నాలుగుsee more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి