Add caption |
- ప్రతిపాదనలు నాస్తి
- భేటీలో తొలిరోజు
-'శీతాకాలం'లోనే పూర్తి చేయండి
-రాష్ట్ర విభజనపై జీఒఎం ముందు 5 రాజకీయ పార్టీలు
- హామీ ఇవ్వలేమన్న కేంద్ర మంత్రులు
- ప్రాంతాల వారీగా రెండు వాదనలు వినిపించిన కాంగ్రెస్
- హైద్రాబాద్పై రాజీలేదన్న టిఆర్ఎస్, ఎంఐఎం
- విధివిధానాలపై స్పందించేందుకు బిజెపి నిరాకరణ
-మరికొన్ని సమావేశాలు జరుగుతాయి : షిండే
రాష్ట్ర విభజన ప్రక్రియను డిసెంబరులో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేయాలని ఐదు రాజకీయ పార్టీలు కేంద్ర మంత్రుల బృందానికి (జీఒఎం) విజ్ఞప్తి చేశాయి. జీఒఎం రూపొందించిన 11 విధివిధానాలపై వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు, విభజనను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడిగా డిమాండ్ చేశాయి. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టాలన్న పార్టీల డిమాండ్పై మాత్రం జీఒఎం నిర్దిష్ట సమాధానమివ్వలేదు. కచ్చితంగా శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని తాము హామీ ఇవ్వలేమని మంత్రులు వివిధ పార్టీల నేతలకు స్పష్టం చేశారు.read more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి