-
-మోడీకి మందలింపు
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇకపై సభల్లో ప్రసంగించే సమయంలో కాస్తంత జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించాలని బిజెపి భావిస్తోంది. చారిత్రక సందర్భాలను ఉటంకించేటపుడు ఎలాంటి తప్పులు, పొరపాట్లు రాకుండా చూసుకోవాలని పేర్కొంటోంది. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శనాస్త్రాలు గుప్పించకుండా చూడాలంటే మోడీ తప్పనిసరిగా జాగ్రత్తపడాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. చారిత్రక వాస్తవాల పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. తాజాగా జరిగిన ఒక సభలో మోడీ ప్రసంగిస్తూ గుజరాత్ స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ పేరు విషయంలో గందరగోళానికి గురయ్యారు.read more...
-మోడీకి మందలింపు
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇకపై సభల్లో ప్రసంగించే సమయంలో కాస్తంత జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించాలని బిజెపి భావిస్తోంది. చారిత్రక సందర్భాలను ఉటంకించేటపుడు ఎలాంటి తప్పులు, పొరపాట్లు రాకుండా చూసుకోవాలని పేర్కొంటోంది. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శనాస్త్రాలు గుప్పించకుండా చూడాలంటే మోడీ తప్పనిసరిగా జాగ్రత్తపడాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. చారిత్రక వాస్తవాల పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. తాజాగా జరిగిన ఒక సభలో మోడీ ప్రసంగిస్తూ గుజరాత్ స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ పేరు విషయంలో గందరగోళానికి గురయ్యారు.read more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి