-ఎవడ్రా వాడు... విజయవాడలో ఎమ్మెల్యే రౌడీపోకడ
ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజాసమస్యల పరిష్కారం, లబ్దిదారులకు లబ్ది చేకూర్చేందుకు నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో సమస్యలపై నిలదీయడం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదు.. సమస్యలు చెప్పొద్దు.. అడగొద్దు.. మేం వచ్చాం.. కార్యక్రమం నిర్వహించాం.. వెళ్తున్నాం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదూ.. అంటే పోలీసులతో అరెస్టులు చేస్తున్నారు.. ముఖ్యంగా ప్రజా సమస్యలపై నిలదీస్తున్న సిపిఎం నాయ కులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు..red mor
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి