-సిబిఐ, కాగ్లపై చిదంబరం
న్యూఢిల్లీ : విధాన రూపకల్పన, పర్యవేక్షణలను వేరు చేసే సన్నని విభజన రేఖను గౌరవించాల్సిందిగా సిబిఐని ఆర్ధికమంత్రి చిదంబరం మంగళవారం కోరారు. తమ పరిమితులను, పరిధులను అతిక్రమిస్తున్నారంటూ దర్యాప్తు సంస్థలపై, కాగ్పై ఆర్ధిక మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. సక్రమంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను నేరాలుగానో లేదా అధికార దుర్వినియోగాలుగానో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వాటిపై మండిపడ్డారు. విధానపరమైన అంశాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సిబిఐని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరిన మరుసటి రోజే చిదంబరం ప్రతిస్పందన వెలువడింది.read more....
న్యూఢిల్లీ : విధాన రూపకల్పన, పర్యవేక్షణలను వేరు చేసే సన్నని విభజన రేఖను గౌరవించాల్సిందిగా సిబిఐని ఆర్ధికమంత్రి చిదంబరం మంగళవారం కోరారు. తమ పరిమితులను, పరిధులను అతిక్రమిస్తున్నారంటూ దర్యాప్తు సంస్థలపై, కాగ్పై ఆర్ధిక మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. సక్రమంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను నేరాలుగానో లేదా అధికార దుర్వినియోగాలుగానో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వాటిపై మండిపడ్డారు. విధానపరమైన అంశాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సిబిఐని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరిన మరుసటి రోజే చిదంబరం ప్రతిస్పందన వెలువడింది.read more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి