-లాభం లేదన్న నేతలు
-విడివిడిగా సమావేశాలు
-లోకేష్కు బాధ్యతలు?
-తమ్ముళ్ల తన్నులాట
-రాష్ట్రపతికి లేఖ
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ప్రతికూలంగా మారాయి. దాన్నించి బయటపడేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. విభజన, సమైక్య ఉద్యమాల నేపధ్యంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తే సమావేశం సవ్వంగా సాగదని భావించిన చంద్రబాబు...పార్టీ చరిత్రలో ఎన్నడులేని విధంగా సీమాంధ్ర నాయకులు, తెలంగాణా నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలహీనతను చాటారు.read more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి