.

30, నవంబర్ 2013, శనివారం

15 కేజీల బంగారం, నగదు దోపిడీ



  - మహేశ్‌బ్యాంక్‌ ఖాతాదారుల ఆందోళన 
  - సిబ్బంది పాత్రపై పోలీసుల అనుమానం
   ప్రజాశక్తి - హైదరాబాద్‌
  హైదరాబాద్‌ ఎఎస్‌రావునగర్‌లోని మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. అందులోని 15 కేజీల బంగారం, నగదు దోచుకెళ్లారు. గురువారం బ్యాంక్‌ను మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సిసి కెమెరాల వైర్లు తెంచి దోచుకోవడం సంచలనం రేపింది. అయితే ఈ దోపిడీ వెనుక బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు షెట్టర్‌ను ధ్వంసం చేయకుండా మారు తాళాలతో లోనికి ప్రవేశించిన దుండగులు.. బ్యాంకు లాకర్‌ను కూడా తాళాలతోనే తెరిచారు. అందు లోని 15 కేజీల బంగారం, నగదు దోచుకెళ్లారు. readmore

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి