.

30, నవంబర్ 2013, శనివారం

13ఏళ్లకే ఎమ్మెస్సీ!




     తల్లి పూర్తిగా నిరక్షరాస్యురాలు, తండ్రి రోజువారీ కూలి పనులు చేసుకుంటారు. కానీ కూతురు మాత్రం ఏడేళ్ల వయస్సులోనే పదో తరగతి,13 ఏళ్ళ వయస్సులోనే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొందింది. ప్రతిభ అనేది కులం మీదో, సామాజిక స్థితిగతుల మీదో ఆధారపడి ఉండదు. ఈ సత్యానికి నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సుష్మావర్మ. 
ఇప్పుడే కాదు, కొన్నేళ్ళ కిందటే పదవతరగతి ఉత్తీర్ణులైన వారిలో, దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా ఈ అమ్మాయి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఇంకోటి కూడా ఉంది. సుష్మ 2007లో ఏడేళ్ళ వయస్సుకే పదవ తరగతి పాసై, రికార్డును అధిగమించింది. ఆ రికార్డు ఎవరిదో కాదు తన సొంత అన్నయ్యదే. సుష్మా అన్న పేరు శైలేంద్ర. తొమ్మిదేళ్ళ వయస్సులో ఉత్తరప్రదేశ్‌ హైస్కూల్‌ నుండి పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. ఈ ఇద్దరు బాల మేధా వులను కన్న తల్లితండ్రులు ఇద్దరికీ చదువు లేదు. ఆస్తి అంతస్థులు అంతకన్నా readmore

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి