- తెలంగాణా దీక్షాదివస్లో వక్తల ఉద్ఘాటన
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు చేపట్టిన నిరవధిక దీక్షకు నవంబర్ 29, 2013తో నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఇందిరాపార్కువద్ద తెలంగాణా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దివస్ సాయంత్రం 5 గంటలదాక కొనసాగింది. కెసిఆర్ దీక్ష తర్వాత, అనంతరం ఏర్పడిన పరిస్థితులను, ఉద్యమ ప్రస్తానాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ దీక్షా స్ఫూర్తితో రానున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. రాబోయే తెలంగాణా రాష్ట్ర పునర్ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని ప్రజలకు దీక్షా దివస్లో వక్తలు విజ్ఞప్తి చేశారు. పునర్ నిర్మాణంreadmore
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు చేపట్టిన నిరవధిక దీక్షకు నవంబర్ 29, 2013తో నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఇందిరాపార్కువద్ద తెలంగాణా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దివస్ సాయంత్రం 5 గంటలదాక కొనసాగింది. కెసిఆర్ దీక్ష తర్వాత, అనంతరం ఏర్పడిన పరిస్థితులను, ఉద్యమ ప్రస్తానాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ దీక్షా స్ఫూర్తితో రానున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. రాబోయే తెలంగాణా రాష్ట్ర పునర్ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని ప్రజలకు దీక్షా దివస్లో వక్తలు విజ్ఞప్తి చేశారు. పునర్ నిర్మాణంreadmore
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి