.

6, డిసెంబర్ 2011, మంగళవారం

దేశభక్తి ఉన్న కథాంశం... - 'పంజా' నిర్మాతలు

'పంజా' చిత్రం కథ పవన్‌కళ్యాణ్‌కు సరిపోయే కథ అనీ, ఎప్పటినుంచో ఇలాంటి కథాంశంతో చేయాలని ఎదురుచూశామనీ, అంతర్లీనంగా దేశభక్తి ప్రభోదించే అంశాలున్నాయనీ, ఇలాంటి చిత్రాన్ని తీయటం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభుయార్లగడ్డ, నగేష్‌ముంత తెలియజేస్తున్నారు. బుధవారం సెన్సార్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వారు పలు విషయాలు తెలియజేశారు......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి