.

6, డిసెంబర్ 2011, మంగళవారం

సోనియా కాళ్ల మీద పడ్డావు

అసెంబ్లీలో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. సోనియా కాళ్ల మీద పడి అడ్డదారిలో అధికారం చేజిక్కుంచుకున్నారని ముఖ్యమంత్రినుద్దేశించి చంద్రబాబు అన్నారు. దీనికి ప్రతిగా 'పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి సిఎంను కాలేదు' అని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఇరువురు నేతలూ పరస్పర విమర్శలకు దిగడం ......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి