.
5, డిసెంబర్ 2011, సోమవారం
ఏం చేద్దాం..!
కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందిన జగన్ గ్రూపు ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో నిల్చున్నట్లయింది. ఎటువైపు పయనించాలన్న సందిగ్ధం నెలకొంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలా..?, నేటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలా..? అన్న మీమాంసలో జగన్ గ్రూపు ఎమ్మెల్యేలు కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వాలని జగన్ కోరుతున్నట్లు వార్తలొస్తున్నా, అధికారికంగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకూ జగన్మోహన్రెడ్డి ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జగన్ శిబిరం ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి