.

4, జూన్ 2011, శనివారం

సీన్‌ మారింది

శాసనసభ ప్రత్యేక భేటీ సీన్‌ మారింది. శనివారం జరిగే స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌ ఎన్నికల్లో టిడిపి తమ అభ్యర్ధులను నిలబెట్టడంతో కథ పూర్తిగా మారిపోయింది. ఓటింగ్‌ అనివార్యమైంది. శనివారం సభ ప్రారంభానికి లోపు టిడిపి అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకోకపోతే ఓటింగ్‌ తప్పనిసరి కానుంది. సభాధ్యక్ష పదవుల ఎన్నికల కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించడం, టిడిపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీస్‌ ఇవ్వడంతో రెండు రోజులుగా అవిశ్వాసంపై రాజకీయ పార్టీల్లో శాఖోపశాఖలుగా చర్చ సాగింది. స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌ ఎన్నికల్లో టిడిపి తమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి