.
3, జూన్ 2011, శుక్రవారం
రెండూ ముఖ్యమే : గంగూలీ
ప్రపంచ కప్ తరువాత ఐపిఎల్-4లో భారీ షెడ్యూల్ ఆడి విశ్రాంతి పేరిట వెస్టిండీస్ పర్యటనకు దూరం కావడంతో సీనియర్ క్రికెటర్లు అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ గంగూలీ సీనయర్లకు మద్దతు తెలిపాడు. దేశమా, క్లబ్బా అనే చర్చపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'ఐపిఎల్ని ఏలా విస్మరిస్తాం ? దేశానికి ఆడడమే తొలి ప్రాధాన్యం. కానీ ఐపిఎల్ని నిర్లక్ష్యం చేయకూడదు' అని గంగూలీ తెలిపాడు. కరేబియన్ పర్యటనకు ఆరుగురు సీనియర్ క్రికెటర్లు దూరమయ్యారు............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి