.

3, జూన్ 2011, శుక్రవారం

ర్యాబిస్‌ వ్యాధి కారణంగా విజయవాడలో ఓ బాలిక, తిరుపతి, హైదరాబాదుల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు . ర్యాబిస్‌ వ్యాధికి చికిత్స లేదా .....

ర్యాబిస్‌ వ్యాధి కారణంగా గురువారం ముగ్గురు మరణించారు. విజయవాడలో ఓ బాలిక, తిరుపతి, హైదరాబాదుల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు. పిచ్చికుక్కల దాడిలో వరంగల్‌ జిల్లాలో ఐదుగురు బాలురు తీవ్రగాయాల పాలయ్యారు. కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలోని ధరావతు నాగరాజు, షేక్‌ ఫాతిమా..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి