.
7, మార్చి 2011, సోమవారం
తెలంగాణాపై ఇదే ఆఖరి పోరు
తెలంగాణ కోసం సాగుతున్న ఈ ఉద్యమమే ఆఖరి పోరాటమని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ నాగం జనార్థన రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ ఆదివారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ అగ్రి డాక్టర్స్, రైతులు సంయుక్తంగా నిర్వహించిన 'రైతు మహా దీక్ష'లో నాగం మాట్లాడుతూ తెలంగాణ కోసం అన్ని పార్టీలు కలిసి రాకపోతే ప్రజలే తిరగబడతారని చెప్పారు. తెలంగాణ ప్రాంత నీళ్లు సీమాంధ్రులకు అవసరం కాబట్టే వారు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వల్ల
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి