.
7, మార్చి 2011, సోమవారం
స్వాతంత్య్ర సమర యోధుడు బెంజిమన్ మృతి
స్వాతంత్య్ర సమరయోధుడు, లోక్సభ పూర్వ సభ్యుడు సలగల బెంజిమన్ (90) గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బెంజిమన్ 1989లో బాపట్ల నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన స్వగ్రామం చీరాలకు భౌతికకాయాన్ని తరలించారు. సోమవారం
..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి