.
7, మార్చి 2011, సోమవారం
అర్టీలు పెట్టుకున్న ఆర్నెల్లకా?
ఏ ఉద్యోగి అయినా తనకు రావలసిన ప్రావిడెంట్ ఫండ్ (భవిష్యనిధి) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ ప్రస్తుతం 10 శాతం మందికి అర్జీలు సమర్పించిన అర్నెల్లకుగానీ చేతికందట్లేదు. 80 శాతం మందికి మాత్రం రెణ్నెల్లలోపు అందుతోంది. అంటే పిఎఫ్కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సందర్భంగా ప్రయాణ ఖర్చులే తడిసి మోపెడవుతున్నాయి. ఎందుకిలా? అంటే... ఖాతాలు పరిష్కరించేందుకు కావలసినంత సిబ్బంది లేదు. అదీగాక పెరిగిన ఖాతాదారుల సంఖ్యకు అనుగుణంగా పిఎఫ్ కార్యాలయాలను విస్తరించట్లేదు. ఫలితంగా ఉన్న కార్యాలయాల్లోనే, తక్కువ మంది సిబ్బందితో నెట్టుకురావడం ఆలస్యానికి కారణమవుతోంది................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి