.

7, మార్చి 2011, సోమవారం

లో స్కోరులో థ్రిల్లింగ్‌

2011 వన్డే ప్రపంచ కప్‌లో 300 పరుగులకు పైన లక్ష్యాన్ని ఐర్లండ్‌ చేధించి సంచలనం సృష్టించింది. భారత్‌, బంగ్లా మధ్య జరిగిన ఆరంభమ్యాచ్‌లో బంగ్లా 283 పరుగుల దరిదాపులకు వచ్చింది. చిన్న జట్లే ఈ స్కోరు సాధించినప్పుడు 200 పరుగులలోపు లక్ష్యాన్ని చేధించడం పెద్ద జట్టకు నల్లేరుమీద నడకలాంటిదే. అలాంది పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిలపడింది. గ్రూప్‌-బిలో ఆదివారం చెన్నరులో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి