.

4, మార్చి 2011, శుక్రవారం

రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను తగలబెడుతున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం విమర్శించింది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా సోనియా గాంధీ కళ్లు తెరవకపోవడం విచారకరమని పేర్కొంది. సోనియా భారతీయురాలు అయివుంటే ఇక్కడి సమస్యలు తెలిసేవని, ఇటాలియన్‌ కాబట్టే మౌనంగా ఉందని విమర్శించింది. గురువారం చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్‌బ్యూరో.........

1 కామెంట్‌: