.

4, మార్చి 2011, శుక్రవారం

మాజీ ఎమ్మెల్యే, రెండు టివి ఛానళ్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు

న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, న్యాయమూర్తి చేయని వ్యాఖ్యలను ఆయనకు అంటగడుతూ మీడియాకు ఎక్కిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌కు, ఈ వార్తను పదే పదే ప్రసారం చేసిన రెండు టివి ఛానళ్లకు హైకోర్టు గురువారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణపై కించపర్చే వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహారెడ్డిపై చర్య తీసుకోవాలంటూ జయప్రకాష్‌ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదును సుమోటో కోర్టు ధిక్కరణ కేసుగా స్వీకరిస్తూ జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి జయప్రకాష్‌కు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి